టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..రాష్ట్రంలో 5జీ సేవలను మరింత విస్తరించింది. ఇప్పటికే ఎనిమిది నగరాల్లో ఈ 5జీ సేవలను ప్రారంభించిన సంస్థ..తాజాగా రామగుండం, మంచిర్యాలలో కూడా ఈ సేవలను ప్రారంభించింది.
Jio 5G services | రిలయన్స్ జియో కంపెనీ దేశంలోని మరో 34 నగరాలకు తన 5జీ సేవలను విస్తరించింది. ఇవాళ 13 రాష్ట్రాల్లోని 34 నగరాల్లో కొత్తగా ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది.
దేశంలోని 50 నగరాల్లో రిలయన్స్ జియో 5 జీ సేవలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా దేశంలోని అన్ని నగరాల్లో 5 జీ సేవలను అందించాలని రిలయన్స్ జియో యోచిస్తున్నది.
రిలయన్స్ జియో.. రాష్ట్రంలో మరో రెండు నగరాల్లో తన 5జీ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో 5జీ సేవలు అందిస్తున్న సంస్థ.. తాజాగా నిజామాబాద్, ఖమ్మంలో కూడా ఈ సేవలను అందుబాటులోకి త�
Reliance JIO | దేశంలో వివిధ నగరాలకు జియో 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవాళ మరో నాలుగు నగరాల్లో జియో 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తెచ్చారు. మధ్యప్రదేశ్లోని