తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద�
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు.
RPI | ఆర్టీఐ చట్టాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ నాయకుడు నాగుల శ్రీనివాస్ పట్టణంలోని ప్రముఖులను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణికి సంబంధించిన బార్ �
అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి విమర్శించారు. ఈ మేరకు ఆదివారం సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన