మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు బుధవారం పోలింగ్ పూర్తయిన కొద్దిసేపటికే ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో చాలా సంస్థలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమే రెండు రాష్ర్టాల్లో అధికారంలోకి వస
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.
Kalpana Soren | గత డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కార్ జార్ఖండ్ రాష్ట్రంలో వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేసిందని జేఎంఎం నాయకురాలు, ఎమ్మెల్యే కల్పనా సోరెన్ మండి పడ్డారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ బుధవారం జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 స్థానాలకు తొలి విడతలో ఓటింగ్ జరుగుతుంది.
Lalu Prasad Yadav | వచ్చే నెలలో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నామని రాష్ట్రీయ జనతాదళ్ () పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టంచేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం