రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీనోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో బుధవారం వందలాది కళాకారులు ధూంధాం నిర్వహించారు. కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షు�
నాడు అంబేద్కర్ కృషి ఫలితంగానే నేడు ఆర్బీఐ స్థిరత్వాన్ని సంతరించుకున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాత�
కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఢిల్లీలో సైకిల్ యాత్రను చేపట్టారు. తెలంగాణ భవన్ అంబేదర్ విగ్రహం నుంచి పార్లమెంట్ వరకు సైకిల్ యాత్ర కొనసాగించారు.
కరెన్సీ నోట్లపై అంబేదర్ ఫొటోను ముద్రించాలని, ఈ విషయమై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలని కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ సీఎం కేసీఆర్కు వినతిపత్