Masood Azhar: పాకిస్థాన్ పీఎంవో ప్రకటన ప్రకారం.. ఉగ్రవాది మసూద్ అజార్కు 14 కోట్ల నష్టపరిహారం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన వైమానిక దాడుల్లో మసూద్ కుటుంబానికి చెందిన 14 మంది మృతిచెందిన విషయం
Amreen Bhat | అవంతీపొరాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఎల్ఈటీ హతమయ్యారని వెల్లడించారు. టీవీ నటి అమ్రీన్ భట్ (Amreen Bhat) హత్యతో వీరికి సంబంధం ఉన్నదని తెలిపారు. 24 గంటల్లోనే హంతకులను
Encounter | జమ్ముకశ్మీర్లోని వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. కశ్మీర్లోని పుల్వామాలో ఉన్న చవల్కాన్ల�
శ్రీనగర్: జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ షాం సోఫీని భద్రతా బలగాలు హతమార్చాయి. పుల్వామా జిల్లాలోని తిల్వాని మొహల్లా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు బుధ�