జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబసభ్
మేయర్ విజయలక్ష్మి | జీడిమెట్లలోని సి & డి వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటును స్టాండింగ్ కమిటీతో కలిసి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మంగళవారం పరిశీలించారు.
జీడిమెట్ల, జూలై 28 : జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివర
జీడిమెట్ల పారిశ్రామికవాడ| నగర శివార్లలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జీడిమెట్లలోని నాసెన్స్ రసాయన పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున బాయిలర్ పేలిపోయింది. దీంతో క్రమంగా మంట
నాలుగేండ్ల క్రితం మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ అప్పట్లో గోదాంలు సీజ్.. శివారుకు తరలింపు ఏడాది నుంచి మళ్లీ ఏర్పాటైన కెమికల్ గోదాంలు వందల సంఖ్యలో వెలిసినా పట్టించుక