విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రులు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ ఫలితాల్లో రాష్ట్ర గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర గిరిజన, ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ నుం�
ఆర్మూర్ నుంచి నిజామాబాద్కు మార్చిన ఎన్టీఏ జేఈఈ మెయిన్ నిర్వహణలో గందరగోళం హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): పరీక్షల నిర్వహణలో వరుసగా ఫెయిల్ అవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. సోమవారం జేఈ�
బీఈ, బీటెక్ విద్యార్థులకు 29 వరకు నిర్వహణ దేశవ్యాప్తంగా హజరుకానున్న6,29,778 మంది విద్యార్థులు రాష్ట్రం నుంచి 30వేలకు పైగా! హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ -2 పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న
మెయిన్ ఎగ్జామ్లో సాంకేతిక సమస్యలు సర్వర్ డౌన్తో పలు చోట్ల ఆలస్యంగా పరీక్ష విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ -1 పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజె�
దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ ప్రకటన సుమారు మూడు నెలల ఆలస్యంగా విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్ఐటీలు, ఐఐఐటీలులతోపాటు కేంద్ర ప్రభుత్వ న�
న్యూఢిల్లీ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం జేఈఈ మెయిన్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ ఏడాది రెండు విడుతల్లో మాత్రమే జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు మొదటి