ఖానాపురం, మే 28 : కరోనా మహమ్మారిని మనోధైర్యంతోనే ఎదుర్కోవాలని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన దాత గోనుగుంట్ల పెద్దారావు మండలంలోని 135 మంది కరోనా బాధితులకు ర�
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యప్లానింగ్, స్టాటిస్టికల్ అధికారులతో సమీక్షభూపాలపల్లి రూరల్, మే 27 : జనాభా, సామాజిక, ఆర్థిక గణన వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్�
వరంగల్ రూరల్ జిల్లాలో గణనీయంగా చేపలు, రొయ్యల ఉత్పత్తి815 చెరువులు, రిజర్వాయర్లలో ఉచిత చేప పిల్లల విడుదలప్రయోగాత్మకంగా మూడు చెరువుల్లోరొయ్య పిల్లల పెంపకం17,550 మందికి లబ్ధి : మత్స్యశాఖ జిల్లా అధికారివరంగల్
నర్సంపేట/నర్సంపేటరూరల్/శాయంపేట/గీసుగొండ, మే 26: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం నర్సంపేటలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భ
అందుబాటులో ఆక్సిజన్ బెడ్లుఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపరకాల సివిల్ హాస్పిటల్లోకరోనా వార్డు పరిశీలనశానిటేషన్ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహంపరకాల, మే 24 : ప్రభుత్వ దవాఖానల్లోనే కరోనాకు మెరుగైన చికిత్స అందు�
మేడారంలో ఏర్పాట్లను వేగవంతం చేయాలిములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యఅభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షరామప్ప ఆలయ సందర్శనయునెస్కో గుర్తింపునకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపుములుగుటౌన్, మే 24 : ఆసియా ఖండంల
నెక్కొండ, మే 23 : కరోనా బాధితులను ఐసొలేషన్ కేంద్రాలకు తరలించి మెరుగైన వైద్యం అందేలా చూడాలని నర్సంపేట ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నెక్కొండ, అలంకానిపేట పీహెచ్సీలను ఆకస్మికంగా తన
చెన్నారావుపేట, మే 23 : కొవిడ్ బాధితులు ధైర్యంగా ఉం డాలని, వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. ఆదివారం మండలంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా నిర్ధా�
ఉమ్మడి జిల్లాలో 46,814మంది ఉత్తీర్ణులుఎఫ్ఏ-1 మార్కుల ఆధారంగా గ్రేడింగ్నెల్లికుదురు, మే 21 : పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. కరోనా వ్యాప్తిస్తున్న క్రమంలో రాష్ట్�
అన్నదానాలు, సరుకులు పంపిణీ చేస్తున్న పలు సంస్థలు, నాయకులుఊరూరా ఆర్థికసాయాలు అందజేతనర్సంపేట, మే 20 : కరోనా విపత్తులో ప్రజలకు సాయం అందించేందుకు పలు సంస్థలు, వ్యక్తులు, నాయకులు ముందుకు వస్తున్నారు. బాధితులకు �
రూ.2.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనంవివరాలు వెల్లడించిన సీపీ తరుణ్జోషిహన్మకొండ సిటీ, మే 20 : దారి దోపిడీకి పాల్పడడంతో పాటు ఇళ్ల లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని సీసీఎస్, గీసుగొండ పోలీసు ల