స్వచ్ఛందంగా లాక్డౌన్ వైపు మొగ్గుగ్రామ, పట్టణ పెద్దల సూచనలతో ప్రత్యేక చర్యలుజిల్లా కేంద్రంలో మధ్యాహ్నం వరకే వ్యాపారాలుజయశంకర్ భూపాలపల్లి, మే 6(నమస్తేతెలంగాణ) : కరోనా రెండో విడుత వ్యాప్తి వేగవంతమవుతూ ప
కరోనా వైరస్ దాడి నుంచి విముక్తిశారీరక, మానసిక సమస్యలూ దూరంఆసనాలు, ప్రాణాయామం చేయాలంటున్న నిపుణులుక్రమశిక్షణతో కూడిన జీవనవిధానమూ ముఖ్యమేమందమర్రి, మే 5 : ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కుకొని ప్రపంచం తల్లడ�
సోన్, మే 5 : వ్యాధి లక్షణాలు గుర్తించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన ఆరోగ్య సర్వేను పక్కాగా నిర్వహించాలని నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అధికారులకు సూచించారు. సోన్ మండలంలోని గంజాల్లో �
అన్నదాతలు వినియోగించుకోవాలికరోనా నిబంధనలు పాటించాలిడీపీవో చంద్రమౌళిచెన్నారావుపేట, మే 4: కరోనా విపత్కర పరిస్థితుల్లో రైతులు ఊరు దాటకుండా స్వగ్రామంలోనే ధాన్యం అమ్ముకునేందుకు వీలుగా తెలంగాణ సర్కారు కొన
అన్నదాతలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలిప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నదిజిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డిaనర్సంపేట రూరల్, మే 3: రైతుల ఆర్థికాభివృద్ధికి ధాన్యం కొనుగోలు కే�
అన్ని విధుల్లో సీసీ రోడ్లు..పారిశుధ్య నిర్వహణలో ఫస్టువైకుంఠధామం, కంపోస్టు షెడ్డు పూర్తిఎల్ఈడీ లైట్లతో గ్రామం జిగేల్..నర్సింహులపేట, మే 3 : పల్లె ప్రగతితో గోపతండా గ్రామ రూపురేఖలు మారిపోయాయి. రెండేళ్ల క్రి
సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలిసింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్భూపాలపల్లి, మే 2: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కొవిడ్ పడకల సంఖ్యను మరింత పెంచాలని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంకృష్ణకాలనీ/ మొగుళ్లపల్లి, మే 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జయశంకర్ భూపాల�
పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్రెడ్డిగణపురం, మే 1 : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని గణపురం పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్రెడ్డి అన్నారు. మండలంలోని బస్వరాజుపల్లి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ధా
జనగామ రూరల్, ఏప్రిల్ 30 : రైతుల సౌకర్యార్థమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని ఎంపీపీ మేకల కలింగరాజు అన్నారు. మండలంలోని యశ్వంతాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు �
దేవరుప్పుల, ఏప్రిల్ 30 : కరోనా కష్టకాలంలో కూలి పనులే ఉపాధినిస్తున్నాయని జడ్పీ సీఈవో విజయలక్ష్మి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను పరిశీలించిన సీఈవో మండల పరిషత్ కార్యాలయంల�