రెండు సంవత్సరాలుగా తప్పుడు లెక్కలుసూపర్వైజర్తో పాటు పలువురి పాత్రపై అనుమానాలుఆడియో రికార్డులతో వ్యవహారం వెలుగులోకి..జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 29 (నమస్తేతెలంగాణ) : జిల్లాలోని మరో కాటన్ మిల్లులో ని
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపేదలకు రంజాన్ కిట్ల పంపిణీజయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ము స్లింలకు అండగా ఉంటుందని, వారి కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్66వ డివిజన్లో టీఆర్ఎస్కు కుల సంఘాల మద్దతు హసన్పర్తి, ఏప్రిల్ 27 : పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 66వ డివిజన్ �
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషినెక్కొండ, ఏప్రిల్ 27: న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగించే విధంగా సేవలందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అన్నా రు. మంగళవా
మంత్రి కొప్పుల ఈశ్వర్..పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలిఎమ్మెల్యే నన్నపునేని నరేందర్42, 33వ డివిజన్లలో ప్రచారంకరీమాబాద్, ఏప్రిల్ 26 : టీఆర్ఎస్తోనే అభివృద్ది సాధ్యమని, పార్టీకి ప్రజలు అండగా ఉండాలని మ�
వరంగల్ చారిత్రక విశిష్టత తెలిపేలా డిజైన్రూ.6 కోట్లతో మొదలైన పనులు..రూ.19.50 కోట్లతో వంద ఫీట్ల రోడ్లువరంగల్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చారిత్రక నగరం వరంగల్కు టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తరూపు తెస
ప్రతి కూలీకి రోజుకు రూ. 245ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వంఆనందం వ్యక్తం చేస్తున్న ఈజీఎస్ కూలీలుశాయంపేట, ఏప్రిల్ 24: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు వేతనాలు పెంచారు. ఇప్పటి వరకు రోజుకు
శాయంపేట: జిల్లాలో కరోనా కొత్త కేసులు బయటపడుతున్నాయి. మండలకేంద్రంలోని పీహెచ్సీలో శుక్రవారం 160 మందికి కరోనా వ్యాక్యిన్ వేసినట్లు వైద్యులు తెలిపారు. అలాగే, 69 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయగా, 21 మ�
వర్ధన్నపేట, ఏప్రిల్ 23 : రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తూ దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకే ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. మండలంల
హన్మకొండ, ఏఫ్రిల్ 22: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బల్దియాపై మరోసారి గులాబీ జెండా ఎగరేద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ
కరోనాతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. వైరస్ నుంచి రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నార
వరంగల్, ఏప్రిల్ 19 : ఇప్పటి వరకు స్వీకరించిన సమాచారాన్ని వెంటనే టీ-పోల్ యాప్లో నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్హాల�