పరకాల, ఏప్రిల్ 18 : పరకాల 9వ వార్డు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పార్టీ అభ్యర్థి చిదురాల దేవేందర్కు బీఫాం అందించారు. ఈ
వర్ధన్నపేట, ఏప్రిల్ 16: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కృషి చేయాలని వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో వర్ధన్నపేట ఎ�
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్వంగపహాడ్లో టీఆర్ఎస్లో పలువురి చేరికభీమారం, ఏప్రిల్ 15 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున
హన్మకొండ చౌరస్తా, ఏప్రిల్ 15: నగరంలో గంజాయి గుప్పుమంటోంది. అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని ముఠాలు యువత, విద్యార్థులను టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయిస్తున్నాయి. జిల్లా సరిహద్దులుగా ఉన్న ఛత్తీస్�
కాశీబుగ్గ, ఏప్రిల్ 11 : విలీన గ్రామాల్లో మరింత వసతులు కల్పిం చేందుకు కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం 14వ డివిజన్ ఎనుమాములలోని ఎన్టీఆర్నగర్లో రోడ్డు, డ్రైనేజీలు, ఎనుమామ�
వరంగల్, ఏప్రిల్ 11: ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, అర్బన్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్, అసిస్టెంట్�
నర్సంపేట రూరల్, ఏప్రిల్ 10: గురిజాలలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి శనివారం గ్రామానికి చెందిన ఆకారపు ఉప్పలమ్మ-రామస్వామి జ్ఞాపకార్థం వారి కుమారుడు డాక్టర్ ఆకారపు నరేందర్ రూ. 10,116, వినాయక టెం�
తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ఖిలావరంగల్, ఏప్రిల్ 10 : వరంగల్ మహానగరంలో సోమవారం జరిగే ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్�
మంత్రి గంగుల ప్రకటనతో చిగురిస్తున్న ఆశలుఉమ్మడి జిల్లాలో పెండింగ్లో 60,458 దరఖాస్తులుమంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 6: మంచిర్యాల జిల్లా వ్యా ప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం 29,001 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయిత
కేంద్రాల ఏర్పాటుకు సరైన ప్రణాళికలు రూపొందించాలిఅర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుహన్మకొండ, ఏప్రిల్ 6 : యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులను అర్బ
తొర్రూరు, ఏప్రిల్ 4 : మండలంలోని వెంకటాపురంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన కంఠమహేశ్వరస్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఆదివారం వందలాది మంది మహిళలు బోన�
ఎమ్మెల్యే టీ.రాజయ్యస్టేషన్ఘన్పూర్టౌన్, ఏప్రిల్1: నియోజక వర్గంలోని లింగాలఘనపూర్, రఘునాథపల్లి మండలాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.10.79 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. మండల కేంద్ర