విద్యార్థులు చిన్నప్పటి నుండి బాగా చదువుకుని మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోటగిరి మండల విద్యాధికారి శ్రీనివాసరావు అన్నారు.
మామునూరులోని జవహర్ నవోదయ కేంద్రంలో ఈ నెల 4న నిర్వహించనున్న నీట్ నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ పరీక్ష కేంద్రంలో 240 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీ
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతిలో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31తో గడువు ముగియనున్నది. ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న వ
Jawahar Navodaya | ఈ నెల 31వ తేదీ నుంచి జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నవోదయ విద్యాలయాల్లో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు.