Ram Madir | రామ మందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్కు అయోధ్య ట్రస్ట్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. రామ మందిరం ఆలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్య�
Madhya Pradesh | మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే ఉన్న మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటాన్ని తొలగించారు. ఆ స్థానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు.
ప్రియాంక నెహ్రూ పక్కనున్న హస్తం చోటా నేతను, మనం ఎక్కడున్నాం?... అని అడిగింది. ‘మేడం... మనం తెలంగాణలోని హుస్నాబాద్లో ఉన్నాం. కరీంనగర్ జిల్లా అంటే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టిన గడ్డ. దేశంలోని బంగారాన�
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరు మార్చడం పట్ల మోదీ సర్కార్పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) మండిపడ్డారు.
స్వేచ్ఛావాయువులను పీల్చిన దేశ ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. ఆలింగనాలు కొనసాగాయి. చిన్నా పెద్దా.. ఆడ మగ.. పేద ధనిక.. బేధం లేకుండా అందరూ ఢిల్లీ నగరంలో జయధ్వానాలు చేస్త�