జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన భారత రెజ్లర్లు తమకు న్యాయం జరుగాలని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఓవైపు వాతావరణ పరిస్థితులు ప్రతిబంధకంగా మారినా వెనుకకు తగ్గకుండా నిరసన కొనసాగిస్తున�
బీసీల సమస్యలను పరిష్కరించకుంటే త్వరలోనే మిలిటెంట్ ఉద్య మం చేపడుతామని, దేశంలో అగ్గి పుట్టిస్తామ ని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ విమర్శించారు. బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఏపీ కమిటీల సంయుక్తాధ్వర్యంలో ఢిల్లీ జ�
దేశ వ్యాప్తంగా బీసీల గణన చేపట్టాలని, చట్టసభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను పెంచాలనే డిమాండ్లతో ఈ నెల 28న ఢిల్లీలో మహాధర్నా, 29న బీసీల జనగణన దీక్షను చేట్�