మహేశ్వరం గడ్డపై గులాబీ జెండాను ఎగురవేస్తామని జడ్పీటీసీ సభ్యుడు బొక్క జంగారెడ్డి తెలిపారు. దాసర్లపల్లి, మాదాపూరు గ్రామాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని కోరుతూ.. కార్యకర్తల సమావేశం నిర్వహి�
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి ఆద్వర్యంలో సేవాదల్ (గిరిజన ) సంఘం నాయకులు మంత్రిని కలిసి వినతి�
డీఆర్డీఏ అడిషనల్ డైరెక్టర్ జంగారెడ్డి ఆమనగల్లు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని వ్యాపారం చేయాలని డీఆర్డీఏ అడిషనల్ డైరెక్టర్ జంగారెడ్డి పేర్కొన్నా
కందుకూరు, ఆగస్టు 5 : రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడరు జంగారెడ్డి ఓ మృతుని కుంటుంబానికి అండగా నిలిచారు. కరోనాతో మరణించిన బాధితుని కుటుంబం చెల్లించిన మొత్తాన్నిఆసుపత్రి యాజమాన్యాన్ని ఓప్పి�