మిషన్ భగీరథ అధికారులు,ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే రెడ్యా సమీక్షకురవి, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నీరు పది రోజుల్లో ప్రతి ఇంటికీ చేరాలని, తద్వారా నీటి సమస్య తీ�
పరకాల, ఏప్రిల్ 16 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో నిర్వ
పోచమ్మమైదాన్, ఏప్రిల్ 15 : వరంగల్ సెంట్రల్ జైలులో విక్రయిస్తున్న మాస్కులకు రోజురోజుకూ గిరాకీ పెరుగుతోంది. ఇప్పటికే కారాగారంలో ఖైదీలు తయారు చేసిన మాస్కులకు డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం మరింత అమ్మక�
వర్ధన్నపేట, ఏప్రిల్ 10: గోవులను సంరక్షించుకుంటేనే వ్యవసాయ ప్రగతి సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. మండలంలోని రామవరంలో శ్రీవెంకటేశ్వర
ఎంపీవో సురేశ్చెన్నారావుపేట, ఏప్రిల్ 10: ఈజీఎస్ పనుల్లో కూలీల హాజరు తగ్గుతున్నదని, హాజరు శాతం పెరిగేలా మేట్లు కృషి చేయాలని ఎంపీవో సురేశ్ అన్నారు. కోనాపురంలో జరుగుతున్న ఉపాధి పనులను ఎంపీవో శనివారం పరిశ�
కమలాపూర్, ఏప్రిల్ 9 : కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్రావు కోరారు. శుక్రవారం మండలంలోని ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన కరోనా టీకా తీసుక�
సంగెం, ఏప్రిల్7: సంగెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల దాఖలు రెండో రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. సంగెం సొసైటీలోని 13 టీసీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు నామి�
భీమారం, ఏప్రిల్ 5: అణగారిన వర్గాల అభ్యున్నతికి పోరాటాలు చేసిన యోధుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే పురుషోత్తం అన్నారు. జగ్జీవన్ రామ్ �
జనగామ నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 1: జనగామ జిల్లా కేం ద్రంలో ఉన్న బండకుంట భూ ములను దళితులకు కేటాయించాలని పలు దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కుంట వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్ ప�
జనగామ మున్సిపల్ కౌన్సిల్ ఆమోద ముద్రఅంచనా వ్యయం రూ.11.33 కోట్లుఖర్చులు తగ్గించుకుని ఆదాయంపెంచే మార్గాలు చూడాలన్న సభ్యులు జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 31 : జిల్లా కేంద్రం గా రూపాంతరం చెందిన జనగామ మున్సిపల్�
ఎమ్మెల్యే టీ రాజయ్య జనగామ చౌరస్తా, మార్చి 31 : స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కోరారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై సంబంధిత హౌజి�
దేవరుప్పుల, మార్చి 31 : పార్టీ సంస్థ్ధాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పూర్తికాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశాల మేరకు గ్రామాల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం