కొవిడ్ కట్టడికి రాజకీయాలకతీతంగా ఒక్కటవ్వాలిసీఎం కేసీఆర్ సూచనలతో తగ్గుతున్న కేసులుకష్టకాలంలోనూ ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణటెలీకాన్ఫరెన్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతొర్రూరు, మే 27:
ప్రజల కదలికలపై పోలీసుల నిఘా.. డ్రోన్ కెమెరాకు చిక్కితే బుక్ అయినట్టేహన్మకొండ సిటీ, మే 26 : లాక్డౌన్ సమయంలో విచ్చలవిడిగా బయట తిరిగే వారి ఆట కట్టించేందుకు పోలీసులు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. ప్రజలు స�
95,500 మంది గుర్తింపుఐదు సెంటర్లలో వ్యాక్సినేషన్గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతివరంగల్, మే 26: నగరంలో సూపర్ స్ప్రెడర్లకు టీకాలు వేసేందుకు గ్రేటర్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం కమిషనర�
వరంగల్ చౌరస్తా, మే 24 : ఎంజీఎం దవాఖానలో నిర్లక్ష్యానికి తావు లేకుండా, ప్రణాళికాబద్ధంగా ప్రజలకు వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. సోమవారం ఎంజీఎం సూపరింటెండెంట్
వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికపాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన గ్రామాలపై ఫోకస్గ్రామాల సర్పంచ్లతో కలెక్టర్ హరిత టెలీకాన్ఫరెన్స్వరంగల్రూరల్, మే 24(నమస్తేతెలంగాణ) : కరోన�
ఆత్మకూరు, మే 23 : కరోనా కట్టడిని మరింత పకడ్బందీగా అ మలు చేయాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు కలెక్టర్ హ రిత ఆదేశించారు. ఆదివారం ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలపై ఆరా తీశారు. కొవిడ్ బాధితులన
హన్మకొండ సిటీ, మే 23 : లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రధాన మార్గాలోనే కాదు.. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలోని కాలనీల్లో కమిషనరేట్ పోలీసులు నిఘా పెట్టింది. పెట్రోలింగ్ సిబ్బందిని రంగంలోకి దింపి�
వరంగల్లోని గోవిందరాజులగుట్ట ఆయన స్వస్థలంఉత్తర్వులు రాగానే బాధ్యతల స్వీకరణభీమారం, మే 22 : కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా కేయూ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ నియమితులయ్యారు. గతేడాది ఫ�
పరకాల, మే 22: లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి రోడ్డుపైకి వస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఏసీపీ పీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్సైల�
నర్సంపేట, మే 21 : కరోనా కట్టడిలో భాగంగా శుక్రవారం నర్సంపేటలోని ప్రభుత్వ దవాఖాన, కార్యాలయాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని సంబంధిత అధికారులు పిచికారీ చేయించారు. దవాఖానకు వస్తు న్న రోగుల సంఖ్య పెరుగుత�
కమలాపూర్ మండల సర్పంచులుటీఆర్ఎస్ను వీడమని వెల్లడివరంగల్ సబర్బన్, మే 21 : రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాతనే తమకు నిజమైన స్వా తంత్య్రం వచ్చినట్లయిందని హుజూరా బాద్ నియోజకవర్గం�
జనగామలో అకాల వర్షంమార్కెట్లో తడిసి ముద్దయిన ధాన్యంజనగామ, మే 20 (నమస్తే తెలంగాణ) : చెడగొట్టు వాన మరోసారి రైతన్నను కష్టాలపాలు చేసింది. జనగామ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భారీగా కురిసిన అకాల వర్షం అన్నద�
మార్కెట్ చైర్మన్ చింతం సదానందంకాశీబుగ్గ, మే19: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని చైర్మన్ చింతం సదానందం సూచించారు. బుధవారం ఆయన మార్కెట్ ప్రధాన �