నర్సంపేట రూరల్, మే 10 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జ్వర సర్వే సోమవారం మండలంలో చురుగ్గా కొనసాగింది. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది గ్రామాల్లోని జ్వర పీడితుల వివరాలను నమోదు చే
నర్సంపేట, మే 10 : కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుం టి రజిని కోరారు. సోమవారం పట్టణం లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. కరోనా లక్షణా లు ఉంటే నిర్ల
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దుపాజిటివ్ వచ్చిన వారు హోం హైసొలేషన్లోనే ఉండాలినర్సంపేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జాన్సన్నర్సంపేట, మే 9: కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాల�
గ్రామాలు, పట్టణాల్లో కొనసాగుతున్న మినీ లాక్డౌన్అమలు చేస్తున్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలుస్వచ్ఛందంగా నిబంధనలు పాటిస్తున్న ప్రజలుపరకాల/శాయంపేట/గీసుగొండ/రాయపర్తి, మే 8: జిల్లాలోని గ్రామాలు, పట్టణా
నర్సంపేట, మే 8: కరోనా వైరస్ను తరిమికొట్టేందుకు జిల్లాలో శానిటేషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. అలాగే, వీధుల్
ఖానాపురం, మే 7: కరోనా కట్టడికి గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఖా
వేలేరు, మే 6: అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, పేదింటి ఆడబిడ్డలకు మేనమామలా ఆర్థిక సాయం అందిస్తున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం మండల కేంద్రం�
నర్సంపేట, మే 5: కొవిడ్పై భయాందోళన చెందాల్సినవసరం లేదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. బుధవారం నర్సంపేటలో కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లా
సెల్ఫ్ లాక్డౌన్ అమలు చేస్తున్న గ్రామ పంచాయతీలుఅదే దారిలో వ్యాపార వర్గాలు..నర్సంపేట, మే 4: కరోనా వైరస్ తీవ్రమవుతున్న వేళ.. గ్రామ పంచాయతీలు స్వచ్ఛంద చర్యలకు శ్రీకారం చుట్టాయి. గ్రామస్తుల అభీష్టం మేరకు స�
న్యూశాయంపేట, ఏప్రిల్ 4: ‘కరోనా టీకా సురక్షితం. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి’ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మంగళవారం న్యూశాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యాధికారి సమక్షం
మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ రాజీనామా35 ఏళ్లుగా పార్టీలో వివిధ పదవులుజీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో నిర్ణయంనాలుగు డివిజన్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్హన్మకొండ చౌరస్తా, మే 3 : కాంగ్రెస్కు మాజ�