చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్హన్మకొండ, మే19 : ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యులతో సమానంగా సేవలందిస్తున్న మెడికల్ షాపుల యజమానులపై అధికారులు ఒత్తిడి తీసుకురావొద�
రెండో భార్య హత్యతో మొదటి భార్య హత్య వెలుగులోకి..ఇంట్లోనే మొదటి భార్యను సమాధి చేసిన ఉన్మాదిశారీరకంగా హింసించి సెల్ఫోన్లో చిత్రీకరణవిచారణలో ఆసక్తికర విషయాలు తెలిపిన నిందితుడువివరాలు వెల్లడించిన డీసీ
హన్మకొండ, మే 17: ప్రైవేట్ డయాగ్నస్టిక్ నేటి నుంచి సిటీ స్కానింగ్ ధరల తగ్గింపు అమలు కావాలిసెంటర్లు, దవాఖానల్లో సిటీ స్కానింగ్కు సం బంధించి తగ్గించిన ధరలు మంగళవారం నుంచి అమలు కావాలని జిల్లా కలెక్టర్ రా
3 నుంచి 12వ తరగతి విద్యార్థులందరికీ అవకాశంఈ నెల 20వ వరకు దరఖాస్తుల స్వీకరణఆన్లైన్ లో 22న పరీక్షలుభూపాలపల్లి రూరల్/ములుగు టౌన్, మే 16: కొవిడ్తో పాఠశాలలకు సెలవులొచ్చి విద్యార్థులు ఇంటికే పరిమితమైన తరుణంలో
హమాలీల సంఖ్యను పెంచాలినర్సంపేట ఆర్డీవో పవన్కుమార్పలు కొనుగోలు కే్ంరద్రాల పరిశీలనచెన్నారావుపేట, మే 16 : వచ్చే మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నర్సంపేట ఆర్డీవ�
హసన్పర్తి, మే 14 : దారి దోపిడీకి పాల్పడిన నలుగురు దుండగులను శుక్రవారం హసన్పర్తి పోలీసులు అరెస్టు చేశారు. కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ కథనం ప్రకారం.. ఖిలావరంగల్కు చెందిన నల్ల కృష్ణరాజన్, బైరబోయిన శ్రీక�
చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్మేయర్ గుండు సుధారాణితో కలిసి ఉచిత భోజన వసతి ప్రారంభంవరంగల్, మే 13 : కరోనా కాలంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ�
ఖానాపురం, మే 12: రైతుల మేలు కోసమే తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని ఖానాపురం, కొత్తూరు, రంగాపురం, �
షిప్టు పద్ధతిన నిరంతరం విధులుఫోర్వే జంక్షన్ల వద్ద పోలీసు పికెట్లుమినహాయింపులు ఉన్నవారికి అనుమతిలాక్డౌన్ సమయంలో ప్రయాణించే వారికి ఈ-పాసులుఅత్యవసర సరుకులు రవాణా చేసేవారికీ పాసుల జారీ‘నమస్తేతెలంగా
స్టేషన్ఘన్పూర్/దేవరుప్పుల, మే 11 : స్టేషన్ఘన్పూర్, దేవరుప్పుల మండలాల్లో మంగళవారం సా యంత్రం చిరుజల్లులు కురిశాయి. ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది. ఇప్పటికే కొంత మేరకు వరి కోతలు పూర్తవగా, మి�
నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన దాతలు పలుచోట్ల ఆర్థిక సాయం జనగామ రూరల్, మే 11 : కరోనాతో అల్లడుతున్న ప్రజలకు అండగా ఉంటామని, పాజిటివ్ వచ్చిన వారు ఇంట్లోనే ఉండాలని సర్పంచ్ అంబాల ఆంజనేయులు, ఉప సర్పంచ్ చినబోయి