స్వరాష్ట్రం కోసం సబ్బండ వర్గాల్లో చైతన్యంఉమ్మడి పాలనలో మరుగునపడ్డ మన చరిత్రకు జీవంసకల జనుల వేదనను వెలుగులోకి తెచ్చిన తెగువఎన్నెన్నో ఫీచర్లతో ప్రజలకు చేరువపదకొండో వసంతంలోకి ‘నమస్తే’ నేడు పత్రిక పదో వ�
రేపటి నుంచి అందుబాటులోకి డయాగ్నస్టిక్ సెంటర్లుఇక్కడ 57 రకాల పరీక్షలు ఉచితంప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుహన్మకొండ, జూన్ 5 : పేదలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతోనే రాష�
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలిరాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపుహన్మకొండ, జూన్ 4 : ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి �
కరోనా నిబంధనలతో జిల్లాలో వేడుకలుఇరుముడితో బయల్దేరి ఆలయాలకు వెళ్లినమాలధారులునర్సంపేట, జూన్ 4: హనుమాన్ జయంతి వేడుకలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కరోనా నిబంధనలు పాటిస్తూ అర్చక
వరంగల్ చౌరస్తా, జూన్ 4 : కరోనాకు తోడు లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సోడాబండి కార్మికులకు దాతలు సాయం చేయాలని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు రాజనాల శ్రీహరి పిలుపునిచ్చారు. శుక్రవా�
విద్య, వైద్య రంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యంప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్హన్మకొండ, జూన్ 3: నిరుపేదలను సీఎం సహాయనిధి ఆపద్బంధులా ఆదుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ�
స్వరాష్ట్రంలోనే జనగామ జిల్లా అభివృద్ధి దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో పెరిగిన సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మండలి చీఫ్విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు హాజరైన కలెక
భీమారం,మే31 : కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగం నియమావళి మాన్యువల్ రిపోర్టును సోమవారం వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్కు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ మహేందర్రెడ్డి బృందం అందజేసింది. ఈ సందర్�
మహబూబాబాద్, మే 30 : మైనర్పై లైంగి క దాడి చేసి హత్య చేసిన నిందితుడిని మరిపెడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నంద్యాల కో టిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో ఆదివారం సమావేశం నిర్వహించి
బంగారు ఆభరణాలు, బైక్,సెల్ఫోన్లు స్వాధీనంవివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ తరుణ్జోషివర్ధన్నపేట/సుబేదారి, మే 30 : పోలీసు పేరుతో బంగారం అపహరించిన వ్యక్తిని వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారని వరంగల్ సీ
కరోనాతో యువతి మృతిఅంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్నర్సింహులపేట, మే 28: నిశ్చితార్థమైన పది రోజులకే కరోనాతో యువతి మృతిచెందిన ఘటన నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానిక�