వాడవాడలా రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంకొలతలు తీస్తున్న అధికారులుఆనందం వ్యక్తం చేస్తున్న దళిత, గిరిజనులు దేవరుప్పుల, ఆగస్టు 12: ప్రభుత్వం దళిత, గిరిజన వాడల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొంద
పాలకుర్తి రూరల్, ఆగస్టు 10: మండలంలోని దర్థేపల్లి గ్రామంలో జరిగే దండెమ్మ బోనాల పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. హైదరాబాద్లోని బోనాల తర్వాత అంత వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారు. పవిత్ర శ్రావణమాసంలో నిర్వహించే వేడుకల�
దేవరుప్పుల, ఆగస్టు 10 : మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికిగాను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిధులు మంజూరు చేయించారని జడ్పీటీసీ పల్లా భార్గవిరెడ్డి, ఎంపీపీ బస
బచ్చన్నపేట, ఆగస్టు 10 : దళితవాడల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే కొనసాగుతున్నది. మంగళవారం మండలంలోని నారాయణపూర్, బసిరెడ్డిపల్లి, తమ్మ
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిజాతీయ దినోత్సవంసందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ జనగామ, నమస్తే తెలంగాణ, ఆగస్టు 7 : చేనేత కార్మికులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నద
జనగామ రూరల్, ఆగస్టు 6 : గొర్రెలు, మేకల పెంపకందారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నదని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి యార నర్సయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని �
జనగామ చౌరస్తా, ఆగస్టు 6 : ప్రత్యేక రాష్ట్ర సాధనకు అలుపెరగని పోరాటం చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ను స్ఫూర్తిగా తీసుకోవాలని వక్తలు పేర్కొన్నారు. జయశంకర్ సార్ జయంతి వేడుకలను శుక్రవారం జిల్లా కేం�
రూ.58కోట్లతో నిర్మాణం సకల సౌకర్యాలతో భవనం విశాలమైన రోడ్లు, హెలీప్యాడ్ సెల్లార్లో వాహన పార్కింగ్ ఆవరణ అంతా పచ్చదనం ప్రారంభోత్సవానికి త్వరలోనే ముహూర్తం జనగామ, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంలో ప
సర్కారు నిర్ణయంపై హర్షాతిరేకాలు జిల్లాలో రూ.50వేల లోపు రుణం పొందిన రైతులు 23వేల మంది జాబితాపై బ్యాంకుల కసరత్తు జనగామ, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం రైతన్నలను ఆదుకుంటున్నది. సంక్షేమ
ప్రతిపాదన దశలోనే వెంకటాపురం ఓపెన్ కాస్ట్సమగ్ర శాస్త్రీయ అధ్యయనం, రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో తదుపరి కార్యాచరణభూపాలపల్లి ఏరియా సింగరేణి అధికార ప్రతినిధి తుకారాంభూపాలపల్లి, జూలై 30: ప్రపంచ వారసత్వ సంపదగ�
2న ‘మేడారం సమ్మక్క – సారలమ్మ నాటకం’పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో గంగు ఉపేంద్రశర్మహన్మకొండ చౌరస్తా, జూలై 30 : నాటకరంగ ప్రపంచంలో సురభి నాటక సమాజం ఎంతో ఖ్యాతి గడించిందని, అలాంటి సురభి నాటక కళాకారులను ఆదరిం�
ఇంతపెద్ద పథకం అమలు కేంద్రం వల్ల కూడా కాదు విమర్శలు మాని విజయవంతానికి పనిచేయాలి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జనగామ, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దళితుల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ �
పరారీలో మరో నిందితుడు రూ. లక్షా 60 వేల నగదు, 8 నకిలీ ఏటీఎం కార్డులు, 2 మారుతీ కార్లు, 3 సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్ జోషి జనగామ చౌరస్తా, జూలై 28 : ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేయడం తెలియని �