అమరావతి: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని పవన కళ్యాణ్ అన్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నానని పవ�
అమరావతి: పాఠశాలల్లో తరగతులు వాయిదా వేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ లో రాత్రి వేళ కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధాలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగ�
అమరావతి : “దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్నది. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తమ వ్వాల్సిన అవసరంఎంతైనా ఉందని” జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కరోనా బారిన పడుతున్న సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న
అమరావతి: జనవరి 9వ తేదీన మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యనిర్వాహక సమావేశం జరుగనున్నది. ఈ సమావేశానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధ్యక్షత వహించనున్నారు. జనవరి 9వతేదీన ఉదయం11గంట�
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన కొణిజేటి రోశయ్య నిష్కళంక రాజకీయయోధుడని, ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ” జనసేన పార్టీ స్థాపి�
అమరావతి : స్థానిక సమస్యలపై అవగాహనతో, సామాజిక స్పృహతో పని చేసేవారిని స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నుకొంటే ప్రజా గళం ప్రతిధ్వనిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు