మంత్రి ఎర్రబెల్లి | తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలు, చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
నగదు బహుమతులు గెల్చుకోండిడీఆర్డీవో గూడూరు రాంరెడ్డిబచ్చన్నపేటలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులకు అవగాహన సమావేశంబచ్చన్నపేట, ఆగస్టు 5 : స్వచ్ఛభారత్ మిషన్ రెండో దశలో భాగంగా పారిశుద్యంపై లఘు చి
రాష్ట్ర ఆయిల్పామ్ ఫెడరేషన్ ఫీల్డ్ ఆఫీసర్ చంద్రశేఖర్స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు5: ఆయిల్పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని తెలంగాణ రాష్ట్ర ఆయిల్పామ్ పెడరేషన్ ఫీల్డ్ ఆఫీసర్ ఏ.చంద్రశేఖ�
పర్యావరణ పరిరక్షణకుప్రతిఒక్కరూ పాటు పడాలిగ్రామాల్లో మొక్కల పంపిణీలో ప్రజాప్రతినిధుల పిలుపుఖానాపురం, జూన్ 25:వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఊరూరా మొక్కలు నాటుతున్నారు. మండల ప్రజాప్రతినిధులు, సర్పంచ్�
జనగామ చౌరస్తా, జూన్ 15 : తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని జిల్లా కలెక్టర్ కే నిఖిల అన్నారు. మంగళవారం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వరంగల్ సర్కిల్ ఎస్ జే ఆశతో కలిసి జిల్లాలో�
పెద్దవంగర, జూన్ 15: అభివృద్ధి పనుల నిర్వహణలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పూర్తి చేయాలని, ఎక్కడా రాజీపడొద్దని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం మండలంలోని బొమ్మకల్ గ్రామంలో పర్య�
నిత్యావసర సరుకుల పంపిణీమేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థల భరోనా దేవరుప్పుల, మే 25: కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి దాతలు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థలు నిత్యావసరాలు అందజేసి ఆదుక
ఫలిస్తున్న లాక్డౌన్ నిబంధనలువ్యాక్సినేషన్ కూడా మరో కారణంప్రజలు సహకరిస్తే మరికొద్ది రోజుల్లోనే తీవ్రత తగ్గుతుందంటున్న వైద్యాధికారులు స్టేషన్ఘన్పూర్, మే 25: మునుపెన్నడూ లేనివిధంగా కరోనా పాజిటివ్
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్జనగామ రూరల్, మే 25: వచ్చే హరితహారం కార్యక్రమం నాటికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన పసరమడ్ల, ఓబుల్క�