బాధితులు భయం వీడి ధైర్యంగా ఉండాలిపాజిటివ్ వచ్చిన వారికి చేతనైన సాయం చేయాలిస్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య లింగాలఘనపురం, మే 25: ఖర్చుకు వెరవకుండా, లాక్డౌన్ నష్టాన్ని భరిస్తూ… కరోనా కట్టడి�
పది రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆదేశించిన క్రమంలో ఉమ్మడి జిల్లాలో వడ్ల కొనుగోలు ఊపందుకున్నది. కేంద్రాల్లో సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులు, గోదాములక�
వెల్దండ రిజర్వాయర్ నుంచి తరిగొప్పుల పెద్ద చెరువుకు..బీడు భూములను ముద్దాడుతున్న గోదావరి జలాలు తరిగొప్పుల, మే 18: మండు వేసవిలో గోదారమ్మ పరుగులు రైతుల ముఖాల్లో చిరునవ్వును తెప్పిస్తున్నది. దేవాదుల ప్రాజెక�
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యచిలుపూరు, మే 18: రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని స్టేషన్ఘన్పూర్ ఎ
జిల్లాలో 6,866 మందిని గుర్తించాంప్రతిరోజు బాధితుల ఇంటికి వెళ్లి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలిఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు కొనసాగించాలివీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ నిఖిల జనగామ రూరల్, మే 18: ఇంటింటా జ్వర
తడిసిముద్దయిన ధాన్యంజనగామ జిల్లా నర్మెట మండలంలోని వెల్దండ, కన్నెబోయినగూడెం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిముద్
జనగామ : వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం అనే నినాదంతో 33 జిల్లాలు 15 రోజులు 2,400 కిలోమీటర్ల సైకిల్ యాత్రను సోమవారం జనగామ జిల్లా ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యుడు జిట్టబోయిన భరత్ చేపట్టాడు. ఈ సైకిల్ యాత్ర ను ఈ రో
దారుణ హత్య | స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో దారుణం జరిగింది. బుధవారం తెల్లవారుజామున మహమ్మద్ అజీమియా (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు