KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ , తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు మంత్రుల�
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
పార్లమెంటు వేదికగా కేంద్ర జల్శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పచ్చి అబద్ధాలు చెప్పారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మం డిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వా�
పోలవరం బ్యాక్వాటర్ సమస్యపై మరోసారి ఉమ్మడి సర్వే నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ తెలిపింది. అందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 9లోగా ఇవ్వాలని తెలంగాణకు సూచించింది. ఈ సర్వేకు పూర్తిగా సహకరిస్తామని, అన్ని రక్ష�
Telangana | పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై థర్డ్ పార్టీ స్టడీ చేయించాల్సిందేనని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ డిమాండ్ చేశారు. ముంపు నివారణ చర్యలు చేపట్ట�
ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఆయా సమస్యలపై అవసరమైతే సీఎంలు, సీఎస్ల స్థాయిలో చర్చలు జరపాలని ధర్మసనం వ్యాఖ్యానించిం
యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం (ఏఐబీపీ) ప్రాజెక్టులకు సంబంధించి పనులు ఇప్పటికే 98 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనుల పూర్తికి మరో రూ.140 కోట్లు అవసరమవుతాయని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తెలియజ
వర్షపు నీటిని ఒడిసిపట్టి, భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు నిర్మించాలని జలశక్తి అభియాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాన్పవర్ ఎంపవర్మెంట్ అండ్ డిసెబులిటీ కేంద్ర డైరెక్టర్ కే మోహన్, కేంద్ర నీటి విద
గత ఏడాది డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ను వెంటనే అన్ని రాష్ర్టాలు నోటిఫై చేయాలని, అందులోభాగంగా రాష్ట్రస్థాయిలో డ్యామ్ సేఫ్టీ అథారిటీలను ఏర్పాటు చేయాలని కేంద్ర జల్�