రోగులకు అల్పాహారం కింద అందించిన అటుకుల్లో లక్క పురుగులు రావడం కలకలం జగిత్యాల ఎంసీహెచ్లో రేపింది. రోగులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని మాతాశిశు కేంద్రంలో ఇన్పేషంట్లు, వారి సహాయకులకు రోజూ
జగిత్యాల జిల్లా కోరుట్లలోని టీఎస్ఆర్టీసీ డిపోలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకొని రాజధాని ఏసీ ఎక్స్ప్రెస్ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.అరకోటి మేరకు నష్టం వాటిల్లింది.
‘పోలీస్ కిష్టయ్య నీ త్యాగం.. మా కష్టాలను తుడిచే.. ఉద్యమనేత కేసీఆర్ తెలంగాణను సాధించే’ అంటూ జగిత్యాల ఎస్పీ ఎగ్గిడి భాస్కర్ స్వయంగా పాటను రాసి చిత్రీకరించారు.
రాష్ట్రంలో 23, 24 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం పలు జిల్లాల్లో కురిసిన తేలికపాటి వానలు హైదరాబాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం ఉద�