బంజారాహిల్స్ రోడ్ నం 12లోని జగన్నాథఆలయం వద్దమంగళవారం జగన్నాథ రథయాత్ర కన్నులపండువగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకున్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఉత్సవ మూర్తులను అర్చకులు రథం మీదకు చేర్�
Sand art | దేశమంతా జగన్నాథ స్వామి ఆలయాల్లో కోలాహలం నెలకొన్నది. ఇవాళ జగన్నాథుని రథయాత్ర నిర్వహించనుండటంతో భక్తులు తండోపతండాలుగా ఆలయాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన సైకత శిల్పి (Sand artist) సుదర్శన్ ప�
కవాడిగూడ, జూలై 12: హరేరామ హరేకృష్ణ రామరామ హరేహరే అంటూ వందలాది భక్తుల నినాదాలలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. భక్తజనం రంగురంగుల పూలతో రథయాత్రకు స్వాగతం పలికారు. సోమవారం ఎన్టీఆర్ స్టేడియం వద్ద
భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర | ఒడిశా పూరీలో జగన్నాథుడి రథయాత్ర ఈ ఏడాది భక్తులు లేకుండానే జరుగనుంది. రహదారిపై మార్గమధ్యలో ఇండ్ల, హోటళ్ల పైకప్పులపై నుంచి