కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ దళారీరాజ్యం వస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రంగారెడ్డిగూడ, గుండ్లపొట్లపల్లి, బీబీనగర్, చంద్రీగానితండా, యారోనిపల్లి, నాన్చెరువుతండా, ఈ�
జడ్చర్లలో సమగ్రాభివృద్ధికి పాటుపడ్డామని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు వి�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ ప్రచారం విస్త్రతగా కొనసాగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గడపగడపకు వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వి
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో జడ్చర్ల నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని, అభివృద్దిని చూసి తనను మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చ
కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి లక్ష మెజార్టీ అందించే దిశగా కృషి చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం ఏ�
డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకం గా చేపడుతున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని 18, 19 వార్డుల్లో సోమవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబ
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కొండాపూర్కు చెందిన చిన్నారి బాలీశ్వరికి రూ.2లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.