రాష్ట్రంలో వరి నాట్లు జోరందుకున్న సమయంలో డీఏపీ ఎరువుకు కొరత ఏర్పడింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో డీఏపీ కొరత ఉన్నట్టు వ్యవసాయ శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
నల్లగొండలో బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా సోమవారం సాయంత్రం ఆ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. స్థానిక మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అధికారం చేపట్టబోయే పార్టీలేవో తేలిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి కాబోయే ముఖ్యమంత్రులెవరన్న అంశంపైనే. ముఖ్యంగా బీజేపీ గెలిచిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్�
రాష్ట్ర బీజేపీ నుంచి శ్రీనివాసులు బదిలీ పంతం నెగ్గించుకున్న రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పంతం నెగ్గించుకున్నారు. బీజేపీ రాష్ట్ర సంఘటన్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏమాత్రం మారలేదు. అవే అడ్డగోలు మాటలు. తెలంగాణలో పర్యటిస్తున్నాం కాబట్టి అడ్డదిడ్డంగా సీఎం కేసీఆర్ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే సరిపోతుందనే భావనలోనే ఉన్నారు.