హైదరాబాద్లో ఐటీ విస్తరణ, యువతకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ఐటీ టవర్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది.
ఆనాడు సిద్దిపేట గడ్డ.. ఈనాడు గజ్వేల్ గడ్డ తనకు అండగా నిలిచి ఇంతవాడిని చేసిందని, ఈ గడ్డను మరువలేనని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో అశేష జనాన్ని ఉద్దేశిం�
ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ మాటలు నమ్ముదామా? ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్నుద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 6న నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
రాష్ట్రంలో ఐటీ టవర్స్ అంటే టక్కున గుర్చుకొచ్చేది సైబర్ టవర్స్. ఆ తర్వాత గుర్తుకు వచ్చేది రహేజా మైండ్స్పేస్ ఐటీ సెజ్. సుమారు 108 ఎకరాల్లో విస్తరించివున్న ఈ సెజ్లో వందలాది ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల
పాలమూరు జిల్లా చరిత్రలో నిలిచే లా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ, ఎ నర్జిటిక్ కారిడార్ను ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి కేటీఆర్ శనివారం అట్టహాసంగా ప్రారంభించారు.
కండ్లకోయలో 10.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం రేపే ఐటీ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన మేడ్చల్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నలువైపులా అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్�