శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హకీంపేట ఎయిర్పోర్టులో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్
ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులు ఎలాంటి తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదు కావాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. డాటాను సీజీజీతోపాటు ఐటీ, ఇతర శాఖలు పంచుకొని, ఏవైనా లోపాలు ఉంటే సవరించాలని సూచించింద�
సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 15 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దావోస్లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనడంతోపాటు బ్రిటన్లో పర్యటించనున్నారు. 15 నుంచి 18 వరకు దావోస్లో జరి గే సదస్సులో పాల్గొం�