యాసంగిలో లక్షా 30 టన్నుల పంటలను రికార్డు స్థాయిలో పండించినట్టు మంత్రులు చెప్తున్నారని, అయితే వారి ముఖం చూసి పంటలు పెరిగాయా? అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. 16 �
సాగునీటి సరఫరా కోసం అధికారులు కాలువలు తవ్వించారు. కానీ, ప్రజలు కాలువ దాటేందుకు వంతెన నిర్మించడం మరిచిపోయారు. దీంతో అటువైపు వెళ్లేవారు సర్కస్ ఫీట్ చేయాల్సి వస్తున్నది.
దేవాదుల ఎత్తిపోతల మూడో దశలోని దేవన్నపేట పంప్హౌస్లోని మోటర్లను ఆన్ చేసే ప్రక్రియ ఎంతకీ కొలిక్కి రావడంలేదు. ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, సాగునీటి సరఫరా తీరులోని వైఫల్యాలకు ఎక్కడా పొంతన కుదరడంలేదు.
సాగునీటి సరఫరా సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గు రువారం కేటిదొడ్డి మండలంలోని కొండాపురం లో నీటి కొరతతో ఎండిపోతున్న పంటలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో వ్�