భక్తరామదాసు ఎత్తిపోతల పథకం నుంచి పాలేరు నీటిని విడుదల చేసి స్థానిక చెరువులు నింపి ఆయకట్టుకు అందించాలని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీఆర్ఎస్ నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. ఆదివారం వారు ఇస్లావత�
పెద్దలమాటను నిజం చేస్తూ రాష్ట్రంలోని రైతులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజులుగా చేస్తే.. మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే కర్షకులతో కాళ్లు మొక్కించుకుంటోంది. సమస్త రైతు సంక్షేమ
సింగూరు జలాలు వ్యవసాయ రంగానికి విడుదల చేసే వరకూ బీఆర్ఎస్ ఉద్యమమిస్తుందని, ప్రభుత్వం సింగూరు జలాలు ఘనపూర్ ప్రాజెక్టుకు వదలాకుండా కుట్ర చేస్తున్నదని ఆపార్టీ నేతలు ఆరోపించారు. మెదక్ కలెక్టరేట్ ఎదుట
ఎంజీకేఎల్ పరిధిలోని కాల్వలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కిష్టాపూర్ వద్ద డీ-8 కెనాల్లోకి దిగి రైతులు నిరసన తెలిపారు.
జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడా ది జూరాల ప్రాజెక్టుకు ముందస్తు వరద కొనసాగుతుండడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా జూలై చివరి వారంలో లేదా సెప్టెం�
జూరాల ఆయకట్టు కింద వారబంధిపై సాగునీటి విడుదలతో పం టలు ఎండిపోతున్నాయంటూ జూరాల ఆ యకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిఏటా ఏప్రిల్, మే నెల వరకు సాగునీరు అందేదని, ప్రస్తుతం వారబంధితో ప్రతి మం గళ, బ�
పంటలు ఎండినంక నీళ్లస్తరా?, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ మండలం గానుగుపహాడ్-వడ్లకొండ క్రాస్ రోడ్డు వద్ద పురుగుల మందు డబ్బాలతో రైతులు ధర్నా చేశారు. గానుగుపహాడ్, ఎర్రకుంట తండా, మరిగడి, వెంకి
రంగనాయకసాగర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేయించినందుకు నారాయణరావుపేట మం డలం బంజేరుపల్లిలో ఆదివారం ఎమ్మెల్యే హరీశ్రావు చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేశారు.