హైదరాబాద్ మెట్రో టేకోవర్ పరిస్థితి ‘దున్నబోతే దూడ, మోయబోతే ఎద్దు’ చందంగా మారింది. మెట్రోరైలు మొదటి దశను ఎల్అండ్టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకోవాలని రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి త
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్ఎఫ్సీ)లో వాటా విక్రయానికి మదుపరుల నుంచి స్పందన కరువైంది. రెండు శాతం వాటా విక్రయానికి సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ఆశించిన స్పందన రాలేదు.
ప్రభుత్వరంగ సంస్థలైన ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీలకు నవరత్న హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో నవరత్న హోదా కలిగిన సంస్థల సంఖ్య 26కి చేరుకున్నాయి. ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులు, ఆదా�