రాష్ట్రంలోని మాడల్ స్కూళ్లలో అడ్మిషన్లు ఏటేటా పడిపోతున్నాయి. సరైన రవాణా సదుపాయం లేక, ఇతరేతర కారణాలతో ఆ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు నిరాకరిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, బీఈడీ తదితర కోర్సులకు సంబంధించి రూ.7700 కోట్ల బోధనా రుసుములు, ఉపకార వేతనముల బకాయీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏ
2023 -24 విద్యాసంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు మరోసారి గడువు ఇస్తున్నట్టు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నె
ఇంటర్లో స్వల్పకాలిక వొకేషనల్ కోర్సులు ఇప్పటికే 43 కోర్సులు నిర్వహిస్తున్న బోర్డు కొత్తగా మరో 15 ప్రారంభిస్తున్న అధికారులు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఉద్యోగానికి నైపుణ్యాలే గీటురాయిగా మారట�