ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని 23 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. జనరల్ విద్యార్థులు 4852 మంది హాజరు కావాల్సి ఉండగా, అందులో 4758 మంది హాజరయ్యారు. 94 మంది గైర
ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులు చదవాలి..? ఎటు వైపు వెళ్లి జీవితంలో స్థిరపడి ఉత్తమ ఉద్యోగం చేయవచ్చు? అనే అంశంపై ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా ‘లక్ష్యం’-2024 పేరుతో విద్యార్థ�
ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఫస్టియర్ విద్యార్థులకు సంస్కృతం, హిందీ, తెలుగు, ఉర్దూ, అరబిక్ భాషలకు పరీక్షలు నిర్వహించారు. మొదటిరోజు 95శాతానికిపైగా విద్యార్థులు పరీక్ష రాసినట్టు ఇంటర్