ఇంటర్ పరీక్షల్లో తప్పిదాలు మీద తప్పిదాలు.. తప్పుల మీద తప్పులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా అధికారుల నిర్లక్ష్యంతో ఓ భారీ తప్పిదం వెలుగుచూసింది. ఏకంగా ఎనిమిది మంది విద్యార్థులకు ఒక ప్రశ్నపత్రానికి బదులు �
ఇంటర్ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో తప్పుల మీద తప్పులు బయటపడుతున్నాయి. సోమవారం నాలుగు మార్కుల ప్రశ్న మసక.. మసకగా ముద్రితం కాగా, మంగళవారం ప్రశ్నపత్రాల్లో అక్షరదోషాలు వెలుగుచూశాయి.
Inter Question Papers | నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్ష కేంద్రానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్లు మండల కేంద్రానికి చేరుకున్నాయి. ఈ మేరకు వాటిని మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. చీఫ్ సూపరి�
Inter Question Papers | ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు డిస్టిక్ బల్క్ కేంద్రం నుంచి సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి. ఈ ప్రశ్నాపత్రాలను ఆయా 13 సెంటర్లకు సంబంధించిన సీఎస్, డీవోల సమక్షం�
ఇంటర్బోర్డులో క్వశ్చన్ బ్యాంక్ మి స్సింగ్ అయిందనే వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు అధికారుల నిర్లక్ష్యం కారణమా? లేదంటే ఎవరైనా ఉ ద్దేశపూర్వకంగా మాయం చేశారా? అంటూ వాట్సాప్ గ్రూ�