రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఆయన తెలకపల్లి మండలం చిన్నముద్దునూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సంద�
రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను రెండేండ్లలో పూర్తిచేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన రెసిడెన్షి�
సంక్షేమ పథకాలే కాదు.. అభివృద్ధి పనులకు పేర్లు మార్చి అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించ�
గతంలో సర్కారు ఇచ్చిన భూమిని తిరిగి తీసుకుంటే తాను ఎలా బతికేది? అంటూ యువ రైతు విద్యుత్తు స్తంభం ఎక్కి ఆందోళన చేపట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం వాసర్ వాలునాయక్ తండాలో ఆదివారం చోటుచేసు�
కోటీశ్వరుల పిల్లల మాదిరిగానే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలను నిర్మిస్తున్నదని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరె
కులమతాలకు అతీతంగా అంతర్జాతీయస్థాయి సౌకర్యాలతో అత్యంత ప్రామాణికమైన విద్య అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నదని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల మంజూరు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందనే విషయం స్పష్టమవుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల�