ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఫోన్పే సరికొత్త బీమా ప్రాడక్ట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే వాహనాలకు బీమా సౌకర్యం కల్పిస్తున్న సంస్థ.. తాజాగా ఇంటికి కూడా బీమా ఆఫర్ చేస్తున్నది. రూ.181 ప్రారంభంతో ఈ ప్�
గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మే నెలలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను పెంచిన ప్రభుత్వం తాజాగా వారికి బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయ�
రైతన్నల శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కార్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ సాగు మొదలు.. పంట చేతికొచ్చే వరకు పెద్ద దిక్కులా అండగా నిలుస్తున్నది.
గొల్లకురుమల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీని చేపడుతున్నది. ఇప్పటికే ఒక విడుత అందజేయగా, రెండో విడుతకు శ్రీకారం చుడుతున్నది. శుక్రవారం ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేంద