రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం బాధిత రైతు కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నది. ప్రభుత్వం రైతుబీమా పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 407 మంది రైతు కుటుంబా�
ప్రజల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాల్లో నవంబర్ 1వ తేదీ నుంచి పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. బీమా క్లెయిమ్కు కేవైసీ తప్పనిసరి, ఎల్పీజీ సిలిండర్ డెలివరీకి ఓటీపీ, రైల్వే సర్వీసుల కొత్త టైం టేబ�
బీమా కొనుగోలులో నిజాలే రక్షఅబద్దాలతో క్లెయిమ్ తిరస్కరణకు అవకాశం విపత్తు సందర్భాల్లో మీకు, మీ కుటుంబ సభ్యులకు బీమాతోనే ఆర్థిక భరోసా. ఈ కరోనా కాలంలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆపద వస్తుందో తెలియని దుస్థితి మర
న్యూఢిల్లీ: బీమా సంస్థలకు కరోనా వైరస్ సెగ పెద్ద ఎత్తునే తగులుతున్నది. ఈ మహమ్మారితో మరణించిన వారి క్లెయిములు ఇన్సూరెన్స్ కంపెనీలకు పోటెత్తుతున్నాయి మరి. ఈ నెల 25 నాటికి 24 బీమా కంపెనీలు మొత్తం 25,500 కొవిడ్-19 �