Pahalgam Attack | పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంతో సహా అనేక మంది పాకిస్తాన్ క్రికెటర్ల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను భారత్తో బ్లాక్ చేశారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత కీలక చర్యలు తీసుకున్న�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్కు చెందిన అథ్లెట్లు, ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధిస్తున్న భారత్.. తాజాగా ఆ జట్టు స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఇన్స్టా ఖాతాలనూ బ్ల
Pak cricketers | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో పాకిస్థాన్ (Pakistan) కు ఉచ్చు బిగించేలా భారత్ (India) పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధూ జలాల నిలిపివేత, పాకిస్థాన్కు రాకపోకలు సాగించే విమానాలకు భారత గగనతల�
పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ల (Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంద�
నేను సమస్యల్లో ఉన్నాను... అత్యవసరంగా డబ్బు పంపండి.. అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రొఫెషనల్స్ పేరుతో సోషల్మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచి.. మోసాలు చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏసీబీ డీజీ �
భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు వారం నుంచి బ్లాక్లో ఉన్నాయని ఆర్మీ, నిఘా వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ఫేస్బుక్ దృష్టికి తీసుకెళ్లినా, ఇంకా సమాధానం రాలేదన�