లక్షద్వీప్లోని మినీకాయ్ ద్వీపంలో వ్యూహాత్మక నౌకాదళ స్థావరాన్ని భారత్ ఏర్పాటు చేసింది. ఐఎన్ఎస్ జటాయు పేరిట నెలకొల్పిన ఈ స్థావరాన్ని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఇటీవల ప్రారంభించారు.
న్యూస్ప్రింట్పై వసూలు చేస్తున్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని ఉపసంహరించాలని ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) సోమవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
హిందూ మహా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి మార్షల్ ఐల్యాండ్స్కు చెందిన ఏంవీ జెన్కో పికార్డీ అనే కార్గో నౌకపై డ్రోన్ దాడి జరిగింది. నౌకలో తొమ్మిది మంది భారతీయులు సహా 22 మంది
ఐటీ (మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమాలు) సవరణ నిబంధనలు, 2023 (ఐటీ సవరణ నిబంధనలు-2023)లపై భారత వార్తా పత్రికల సంఘం(ఐఎన్ఎస్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిబంధనలను వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డ
భారత్కు చేరుతున్న విదేశీ సాయంన్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్పై సమర్థవంతంగా పోరాడేందుకు గాను విదేశాలు అందిస్తున్న సాయం భారత్కు చేరుకుంటున్నది. సముద్ర సేతు-2 మిషన్ ద్వారా భారత నావికాదళం పలు దేశాలు అంద�