బీజేపీ నేత ఈటల రాజేందర్ అనుచరులు బరితెగిస్తున్నారు. ఆయన అండ చూసుకొని ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మానేరు వాగు నుంచి వందల ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. వీరికి కొందరు సర్పంచ్లు వత్తాసు పలుక�
ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న నేరగాడిపై పీడీ యాక్టు ప్రయోగిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
చీకట్లో అమాయకులను దోచేస్తున్న ముఠా ఇటీవల సికింద్రాబాద్ ప్రాంతంలో హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలోనే రాత్రి వేళలో రెండు దారిదోపిడీ ఘటనలు జ�
అధికారం తమ చేతుల్లో ఉన్నదని వేధించటం, చెప్పింది చేయకపోతే చంపటం, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వెంటనే దర్యాప్తునకు ఆదేశించటం.. బీజేపీకి ఇది పరిపాటిగా మారిపోయింది. అందుకు తాజాగా ఉత్తరాఖండ్లో చోటుచేసుకొన్న
నగర శివారు అమీన్పూర్లో ఓ బర్రె రెండు రోజులుగా వర్షంలో తడిస్తూ రోడ్డు పైనే ఉండిపోయింది. చలికి అలాగే ఉండడంతో అనారోగ్యానికి గురైంది. సమాచారం అందుకున్న యానిమల్ వారియర్స్ టీమ్ స్థానిక పశువైద్యుల సహకార�