Indus Waters Treaty: నీటి ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే.. యుద్ధ చర్యకు పాల్పడినట్లే అని పాకిస్థాన్ ప్రధాని అడ్వైజర్ పేర్కొన్నారు. సిందూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల పాకిస్థాన్కు ఎటువంటి సమస్య
Emergency Alert | స్మార్ట్ ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్ (Emergency Alert) వినియోగదారులను మరోసారి గందరగోళానికి గురి చేసింది. గతంలో మాదిరిగానే దేశవ్యాప్తంగా ఇవాళ చాలా మంది మొబైల్ యూజర్లకు ఓ ఎమర్జెన్సీ అలర్ట్ సందేశం వచ్చింది
ప్రతిష్ఠాత్మక సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీని భారత జట్టు ఓటమితో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి పోరులో భారత్ 1-4తో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలైంది. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-త్రి�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరీ ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచి�