Telangana | రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం వివిధ జిల్లాల్లో టీఎస్ఐఐసీ అభివృద్ధి చేసిన పారిశ్రామికవాడల్లో 1,800 పైచిలుకు ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. పరిశ్రమలకు అవసరమైన పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో ఈ ప్ల
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పలు కొత్త పారిశ్రామికవాడల్లో స్థలాల కేటాయింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది.
పరిశ్రమలన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల కేంద్రీకృతం కాకుండా జిల్లాలకు విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. జిల్లాలవారీగా ప్రభుత్వ భూముల లభ్యతను బట్టి దశలవారీగా 70 చోట్ల నూతన పారిశ్రామికవా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రోత్ ఇన్ డిస్పర్షన్ (గ్రిడ్) పాలసీతో హైదరాబాద్లో ఆఫీస్ మార్కెట్ మరింత వృద్ధి చెందుతుందని, ఐటీ సంస్థల విస్తరణకు మరింత ఊపునిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ పాలసీ �