దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్రెడ్డి హామీ హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న వంశపారంపర్య అర్చకుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర దేవదాయ శాఖమంత్�
Ganesh Festival | మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో మట్టి వినాయక
అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఉట్నూర్లో కారెక్కిన 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉట్నూర్, ఆగస్టు18: ఆదివాసులను కాల్చిచంపిన కాంగ్రెస్సే.. ఇప్పుడు ఇంద్రవెల్లిలో సభలు పెట్టడం విడ్డూరంగా ఉన్నదని �
హైదరాబాద్ : రాష్ట్రంలో వరిసాగును తగ్గించి పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయ పంటలలో అధిక ఆదాయం చూపించగ�
నిర్మల్ : ఈ నెల 13న జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆలయ నిర్వాహకులు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. ఆలయ ఈవో అన్నపూర్ణ, ఆలయ పాలక మండలి సభ్యుల
మంచిర్యాల : దేశంలోనే ఎక్కడలేని విధంగా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒ�
4.97 లక్షల పెండింగ్ దరఖాస్తుల పరిశీలనఅధికారులకు క్యాబినెట్ సబ్కమిటీ ఆదేశంహైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న 4,97,389 రేషన్కార్డుల దరఖాస్తుల వెరిఫికేషన్ను 10 రోజుల్లో పూర్తి చేసి, నివేదిక
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిసారంగాపూర్, జూన్ 7: సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండ
ప్రకృతిని ఊహించు, సృష్టించు, పునరుద్ధరించు.. ఈ ఇతివృత్తంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం కండ్లముందు కనిపిస్తున్న హరితహారం ఫలాలు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిహైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): �
అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్, జూన్ 4: కాళేశ్వరం ప్యాకేజీ 27తో వచ్చే జూన్ నాటికి నిర్మల్ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని అటవీ, పర్యావరణశాఖ మంత్రి �
దిలావర్పూర్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 27తో వచ్చే జూన్ నాటికి నిర్మల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి �