అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచనజైనూర్, మే 17: కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా చెక్పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులకు సూచించారు. �
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిమంచిర్యాల టౌన్, మే 16 : కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో లా�
కరోనా వేళ అర్చకులను ఆదుకోవాలి మంత్రి అల్లోలకు అర్చక సమాఖ్య వినతి హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని రాష్ట్ర అర్చక సమాఖ్య విజ్ఞప్తిచేసింది. న్యాయస్థానం అనుమతి�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సూచనలను అనుసరించి అన్ని విభాగాలు తమ సిబ్బందికి టీకాలు వేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో భాగంగా అటవీశాఖ నగరంలోని అరణ్య భవన్లో గురువారం ప్రత్యేక టీకా �
నిర్మల్ : ఐఏఎఫ్ అధికారిగా ఎంపికైన బెల్లంపల్లి అమ్మాయి చాముండేశ్వరి దేవిని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు. బాలిక తల్లిదండ్రులతో మంత్రి ఆదివారం ఫోన్లో మాట్లాడారు. బాలిక
ఆదిలాబాద్ : పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, సర్కారు చేయూతను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. జిల్లా క�
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలను (డ్రై పూట్స్ ) భక్తుల దగ్గరకు నేరుగా చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం పోస్టల
రోడ్డు ప్రగతికి చిహ్నం.. ఏ ప్రాం తంలో రోడ్ నెట్ వర్క్ బాగుంటే, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆర్అండ్బీ కింద 31,937 కిలోమీటర్ల రోడ్లు ఉన�
హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త కోర్టుల ఏర్పాటుతో పాటు కోర్టు భవనాల్లో మౌలిక వసతుల కల్పన, పోస్టుల మంజూరుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. న�
మంత్రి ఇంద్రకరణ్రెడ్డిహైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యమని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. మానవ- జంతు సంఘర్షణ నివారణకు తెలంగ�
హైదరాబాద్ : హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన వాణీదేవి విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దే�
దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదిలాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్ర
దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదిలాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ సౌకర్యం కల్పిస్�