మొయినాబాద్ మండలం చిలుకూరు రెవెన్యూలోని మృగవని ఫారెస్టులో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం డ్రోన్ సాయంతో సీడ్ బాల్స్ను వేశారు. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, దేవాదాయ శాఖ మం
ఊర్లోకి సీసీ రోడ్లు వచ్చినయ్.. రోడ్డు పక్కన చెత్త మాయమైంది.. ఊగులాడే విద్యుత్తు వైర్లు లేకుండా పోయినయ్.. మురుగు కాలువలు మంచిగైనయ్.. పనికిరాని బోరుబావులు మూతవడ్డయ్.. వైకుంఠ ధామాలకు కరెంటొచ్చింది.. అవసరం �
రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని, రాజ్భవన్ను రాజకీయభవన్గా మార్చారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వా
టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని అనంతపేట్లో రూ. 38లక్షలతో దేవాదా
రాష్ట్ర న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నామని తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్యవస్థలో సాంకేతి�
అభయారణ్యాల్లో రహదారులతో పాటు వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అండర్పాస్ లు ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షతన గురు�