ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు కోసం డబ్బులు డిమాండ్ చేస్తే 24 గంటల్లో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. అర్హులను వదిలిపెట్టి అధికారి పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని అన్ని అర్హతలు
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నేను అర్హుడిని కాదా సారూ... అంటూ ఓ దివ్యాంగుడు గురువారం ధర్మపురిలో జరిగిన బీసీ అభినందన సభలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మొరపెట్టుకున్నాడు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ అన్నారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఇ�
ప్రజాప్రతినిధులకు ఇందిరమ్మ ఇండ్ల సెగ తగులుతున్నది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికే పక్కా గృహాలు మంజూరవుతున్నాయని గ్రామాలకు వెళ్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రజలు వాగ్వాదానికి దిగుతున్న�