నిరుపేద ఉపాధి హామీ కూలీల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మీయ భరోసా పథకం అమలు అయోమయంగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భూముల్లేని నిరుపేద ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామన�
Indiramma Atmiya Bharosa Scheme | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు సాకుతో నిలిపివేసిన ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల జారీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జిల్లా కార్యదర్శి వేణు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మారింది. ప్రభుత్వ ప్రచార ఆర్భాటాలే తప్ప.. ఫలాలు మాత్రం అందడం లేదు. మండలానికో గ్రామం దత్తత పేరుతో ఒక్క శాత
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పైలెట్ గ్రామాల్లో పథకాలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఎంపిక చేసిన గ్రామాల్లో నాలుగు పథకాలను తూతూమంత్రంగా అమలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల హడావుడి, �
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఎంపిక చేయబడిన లబ్ధిదారుల జాబితాలో పలువురు మృతుల పేర్లు ప్రత్యక్షం కావడంతో మహబూబూబాద్ రూరల్ మండలం పరిధిలోని జంగిలికొండ గ్రామస్థులు అవాక్కయ్యా రు. వారిలో 12 ఏండ్ల క్రితం �